శాతవాహన యుగం 7

TSStudies
0
శాతవాహన యుగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు 
గమనిక: పైన మిస్ అయిన కొన్ని పాయింట్లను ఇక్కడ పొదుపరిచాం. 

  • మహానగర శిథిలాలు బయటపడిన ప్రదేశం -- కదంబపుర్ 
  • రాప్పన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని 'కన్న బెన్న' గ పేర్కొన్నారు -- వైన్ గంగా 
  • తెలంగాణ ప్రాంతాన్ని చివరిగా పాలించింది -- కౌశికీ పుత్ర శాతకర్ణి 
  • నిబందకారులకు మరోపేరు -- అక్ష పటకులు 
  • కరీంనగర్ జిల్లా 'ముసులగుట్ట' అనేది ఒక జైన క్షేత్రం 
  • స్కంధావారం అనే పదానికి అర్ధం -- మిలిటరీ క్యాంప్ 
  • కటకం అనే పదానికి అర్ధం -- సైన్యాగారం 
  • ఖారవేలుడు గాడిదలతో తొక్కించి నేలమట్టం చేసిన నగరం -- పిదుండ 
  • టంకశాల నగరం -- కొండాపురం 
  • విదేశీ వ్యాపారానికి ఉపయోగించిన నదులు -- మూసీ, గోదావరి 
  • వీరికాలంలో తక్కువుగా వాడుకలో ఉన్న లోహం -- రాగి 
  • వీరి కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న లోహం -- వెండి 
  • బుద్ధపాదరదన గురుంచి ప్రస్తావించిన గ్రంథం -- గాథాసప్తశతి 
  • క్రతు ప్రధానమైన మతం - వైదికం 
  • దక్షిణభారతదేశంలో 'పాశుపత శైవం' ప్రాచుర్యం పొందిన కాలం --  క్రీ శ. 1వ శతాబ్దం 
  • పాశుపత శైవం -- 'లకు విశా శివాచార్యుడు'
  • లీలావతి కావ్యమును ప్రాకృతంలో రచించారు. 
  • సెలవధకులు అంటే శిల్పులు 
  • వసకారులు అంటే మెదరివారు 
  • వర్గాలు - 4
  • అధికార మతం -- వైదికం 
  • రాజ బాష -- ప్రాకృతం 
  • ప్రపంచకథకు మూలాధారం - బృహత్కథ(దీనిని గుణాడ్యుడు కొండాపురంలో రచించాడు)
  • అత్త, పిల్ల అనే తెలుగు పదాలు 'గాధాసప్తశతి' లో వాడారు 
  • హాలునితో సన్మానం పొందినవారు -- కుమారీలుడు, శ్రీ పాలితుడు 
  • తెలంగాణాలో తొలి లిఖిత కవి -- గుణాఢ్యుడు 

Note: You have any information about "Satavahana Dynasty", send mail to nnresgi@gmail.com or post comment. 

Previous       

Post a Comment

0Comments

Post a Comment (0)