శాతవాహనుల యుగం 6

TSStudies
0
మతం 
  • వీరికాలంలో వైదిక, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి 
  • శాతవాహన రాజులూ వైదిక మతాన్ని పాటించగా రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆచరించేవారు. 
  • గాధాసప్తశతి పుస్తకం శివుని ప్రార్థనతో ప్రారంభమయి గౌరిస్తోత్రంతో ముగుస్తుంది. దీనిని హాలుడు రచించాడు. 
  • అతి ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లు లో కలదు. 
  • ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు 'కొండా కుందనాచార్యుడు' ఇతడు 'సమయసారం' అనే గ్రంథాన్ని రచించాడు 
  • శాతవాహన ఆస్థానంలోని 52 మంది సేనాధిపతులు తమ పేర్ల మీదుగా 52 జైన దేవాలయాలు నిర్మించారని 'జీవ ప్రభావసూరి' యొక్క కల్ప ప్రదీప ప్రకారం తెలుస్తుంది. 
  • ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు 'మహాదేవ భిక్షువు'. ఇతను బుద్ధుని చిహ్నాలను పూజించే చైత్యేకవాదం అనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. 
  • అమరావతి స్థూపం 2వ పులమావి కాలంలో నిర్మించబడింది. 
  • 1797 లో కల్నన్ క్యాలిన్ మెకంజీ అమరావతి స్థూపాన్ని కనుకొన్నారు. 
  • మహా సాంఘిక శాఖకు జన్మభూమి 'ధాన్యకటకం'. 
  • ఆచార్య నాగార్జునుడు 'వెదలి' అనే గ్రామంలో జన్మించాడు. ఇతను యజ్ఞశ్రీ శతకర్ణికి సమకాలికుడు. 
  • శాతవాహనుల అధికార బాష -- ప్రాకృతం 
  • భారతదేశంలో భూదానాలు చేసిన తొలి రాజులు వీరే. 
  • భాగవత మతాన్ని ఉత్తరభారతదేశంలో వాసుదేవుడు స్థాపించాడు 
బిరుదులు 
  • మొదటి శాతకర్ణి -- దక్షిణాపథపతి 
  • యజ్ఞశ్రీ శాతకర్ణి -- త్రిసముద్రాధిపతి 
  • 2వ పూలమావి -- దక్షిణాపదేశ్వరుడు 
  • గౌతమీపుత్ర శాతకర్ణి -- రామకేశవ 
కవులు - గ్రంథాలు 
  • ఆర్యదేవుడు -- చిత్తశుద్ధి 
  • నాగార్జునుడు -- దసభూమిక సూత్ర 
  • ఆర్య మంజుశ్రీ -- కల్పసూత్రం 
అజంతా 10వ గుహలోనే 'శ్వేత గజ జాతక' చిత్రం శాతవాహన యుగానిదే 
ఆచార్య నాగార్జునిడి గ్రంథాలు 
  • శున్యసప్తపతి 
  • రతిశాస్త్రం 
  • మణిమంగళం 
  • స్పుహలేఖ 
Previous                                                                     Continue

Post a Comment

0Comments

Post a Comment (0)