భారతదేశ ఏకీకరణ భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చినపుడు 562 సంస్థానాలు ఉడేవి. వీటిలో నాలుగు మినహాయించి మిగతా సంస్థానాలు భారత్ లేదా పాకిస్థాన్లో విలీనమయ్యాయి. విలీనం కాని నాలుగు సంస్థానాలు 1. హైదరాబాద్ 2, ట్రావెన్కోర్ 3. జునాఘద్ 4 కాశ్మీర్ భారతదేశా…
TSStudies
Continue Reading
మౌంట్బాటన్ ప్రణాళిక(1947 జూన్ 3): 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ క్రింది ప్రకటన చేశాడు. "1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబడుతుంది" ఈ ప్రక్రియని పూర్తిచేయడానికి లార్డ్ మౌంట్బాటన్ చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్…
TSStudies
Continue Reading
రాజాజీ ప్రణాళిక(1944) ఈ ప్రణాళికలోని ప్రధాన అంశాలు 1. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ముస్లిం లీగ్ దీనికి మద్దతు ఇవ్వాలి. 2. దీనికి బదులుగా రెండవ ప్రపంచ యుద్ధం అంతమైన తరువాత ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్…
TSStudies
Continue Reading
వ్యక్తిగత సత్యాగ్రహం(1940 అక్టోబర్ 17) భారత జాతీయ కాంగ్రెస్ తన ప్రభుత్వాలకు రాజీనామాలు చేసిన తరువాత భారతదేశ స్వాతంత్ర్యం కొరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా 1940 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని వార్దాలో గల 'పల్లనార్…
TSStudies
Continue Reading
గాంధీ దళితుల ఉద్ధరణ కొరకు పోరాటం 1933-34లలో గాంధీ ప్రధానంగా దళితుల ఉద్ధరణ కొరకు కృషి చేశారు. భారతదేశ అనేక ప్రాంతాల్లో పర్యటించి కుల వివక్షతను ఖండిస్తూ దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశాడు. దళితులను హరిజనులు అనగా దేవుని బిడ్డలు అని పేర్కోన్న…
TSStudies
Continue Reading
శాసన ఉల్లంఘన ఉద్యమం తాత్మాలికంగా విరమించడుట సైమన్ సలహా మేరకు బ్రిటన్లోని జేమ్స్ పాలెస్లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం(1930 నవంబర్ - డిసెంబర్) ఈ సమావేశంలో పాల్గొన్నవారు 1. ముస్లిం లీగ్ - మవామ్మద్ అలీ, మవ…
TSStudies
Continue Reading
శాసన ఉల్లంఘన ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించాలనే నిర్ణయం 1929 లాహోర్ ఐ.యన్.సి సమావేశంలో తీసుకున్నారు. 1930 జనవరి 26న భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపబడింది. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ లాహోర్లో రావీ నది తీరాన మొట్ట మొదటిగా భార…
TSStudies
Continue Reading
నెహ్రూ రిపోర్ట్-1928: సైమన్ కమిషన్ బ్రిటన్కు తిరిగి వెళ్లిపోయి భారతదేశంలోని పరిస్థితులను అప్పటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ “బిర్కెన్హెడ్”కు వివరించింది. దీనితో ఐ.యన్.సి యే ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలని, దానిని ప్రతి ఒక్క భారతీయుడు అంగీకరిం…
TSStudies
Continue Reading
సైమన్ కమిషన్ 1923 ఎన్నికలలో స్వరాజ్య పార్టీ జాతీయస్థాయిలో 40శాతం సీట్లతో కేంద్ర చట్టసభలోకి ప్రవేశించింది. కేంద్ర చట్టసభకు సభాధ్యక్షుడు - విఠల్ఖాయ్ పటేల్ 1919 చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించి భారతీయులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని స్వరాజ్య ప…
TSStudies
Continue Reading
స్వరాజ్య పార్టీ 1922 డిసెంబర్లో ఐ.యన్.సి వార్షిక సమావేశం సి.ఆర్ దాస్ అధ్యతన గయలో జరిగింది. ఈ సమావేశంలో సి.ఆర్.దాస్ కౌన్సిల్ ఎంట్రీ (Wreck with in) తీర్మానమును ప్రవేశపెట్టాడు. కానీ గాంధీ వ్యతిరేకించడంతో ఈ తీర్మానం తిరస్కరించబడింది. దీనితో సి.ఆర్…
TSStudies
Continue Reading
సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో భారత దేశంలో జరిగిన ఉద్యమాలు: పంజాబ్: సిక్కులు గురుద్వారాల సంస్కరణల కొరకు మహంతులకు వ్యతిరేకంగా అకాలీ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమ ఫలితంగా అవినీతిపరులైన మహంతులను గురుద్వారాల నుండి తొలగించి గురుద్వారాల పరిపాలన కొరకు శిరోమణి గుర…
TSStudies
Continue Reading
1919లో జరిగిన సంఘటనలు 1. రౌలత్ చట్టము 2, జలియన్వాలాబాగ్ సంఘటన 3. ఖిలాఫత్ ఉద్యమం 1. రౌలత్ చట్టం: మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో(1914-1918) ఇండియాలో, ఉన్న అత్యవనర చట్టాలను సమీక్షించుటకై బ్రిటిష్ ప్రభుత్వం జస్టిస్ రౌలత్ కమిటీని ఏర్పాటుచేసింది. జస్టి…
TSStudies
Continue Reading
1917 (చంపారన్ సత్యాగ్రహం): బీహార్లోని చంపారన్ ప్రాంతంలో తిన్కథియా విధానం ఉండేది. దీని కారణంగా చంపారన్ రైతులు అనేక సమస్యలను ఎదుర్శొనేవారు. ఇట్టి పరిస్థితులు బెంగాల్లో ఇంతకుముందే ఉండగా 1859-61లో రైతులు తిరుగుబాటు చేసి తోట యజమానుల పీడ నుంచి విముక్తులై…
TSStudies
Continue Reading
భారతదేశంలో గాంధీ ఉద్యమం : 1915 - గోఖలే పిలుపు మేరకు గాంధీ జనవరి 9వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చాడు. అందువల్లనే ప్రస్తుతం జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్గా జరుపుతున్నారు. అప్పటి భారత గవర్నర్ జనరల్ - 2వ హార్దెంజ్ 1916 - సబర్మతీ ఆశ్రమాన్ని గుజరాత్లో…
TSStudies
Continue Reading